Business
← Home
ఏటా రూ.1,000 పెంచితే చాలు.. 25 ఏళ్లలో అదనంగా రూ.1.19 కోట్ల సంపద..
నెలవారీ సిప్‌లో చిన్న మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళితే దీర్ఘకాలంలో భారీ సంపదను కూడబెట్టుకోవచ్చని ఓ విశ్లేషణ వెల్లడించింది. నెలవారీ…
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఫోన్పే సీఈఓ కీలక ప్రకటన..
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడతాయంటూ జరుగుతున్న చర్చకు ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెరదించారు. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వ…
కియా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.1 లక్ష వరకు ప్రయోజనం!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కియా ఇండియా ఆగస్టు నెల ఆఫర్లను ప్రకటించింది. సోనెట్‌, సిరోస్‌, సెల్టోస్‌, కరెన్స్‌ క్లా…
టెక్ ఉద్యోగులకు షాక్.. 2026లో ఇప్పటికే 1.63 లక్షల ఉద్యోగాలు కట్..
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు భారీగా కొనసాగుతున్నాయి. 2026లో ఇప్పటివరకు టెక్‌ కంపెనీలు 1,63,427 ఉద్యోగాలను తొలగించినట్లు &lsq…
భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు.. వర్ధమాన దేశాలపై దృష్టి పెట్టండి: ఎఫ్ఐఈవో..
అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఎగుమతిదారుల పోటీతత్వం ఏమాత్రం తగ్గలేదని, ముఖ్యంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో సరికొత్త అవకాశాలు మెండుగా ఉన్నాయని…
బజాజ్ పల్సర్ ఎన్160 కొత్త అవతార్.. ధరలు, ఫీచర్లు ఇవే..
బజాజ్‌ ఆటో తన పల్సర్‌ ఎన్‌160ను కొత్తగా తీర్చిదిద్దింది. ఈసారి ఎన్‌160 ఎస్‌, ఎన్‌160 ఎస్‌ఎస్‌ పేర్ల…
డాబర్కు హైకోర్టులో భారీ ఊరట.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలకు బ్రేక్..
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్‌ ఇండియాకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. '100 శాతం' అంటూ ప్రచారం చేస్తున్న కొన్ని ఉత్పత…
సూచీలకు ఫైనాన్షియల్ షేర్ల బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, పెరుగుతున్న భౌగోళిక రాజక…
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువ…
హార్డ్వేర్ ట్రైనీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్..
ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఉద్యోగ ఇంటర్వ్యూలో వింత అనుభవం ఎదురైంది. హైస్కూల్ విద్యార్హతతో ఎంట్రీ లెవెల్ ట్రైనీ ఉద్యోగానికి వెళ…
చమురు ధరల ఊరట.. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సందడి..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌కు ఊతమ…
ఫోన్పేలో కొత్త సర్వీస్.. ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ సేవలు ప్రారంభం..
ఫోన్‌పే తన వినియోగదారులకు మరో కొత్త ఆర్థిక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యంతో ఫ…
మళ్లీ పెరిగిన బంగారం ధర.. మూడురోజుల్లో రూ.6,000 పెరుగుదల!
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజైన గురువారం కూడా ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జా…
కొత్త హంగులతో టాటా నెక్సాన్.. కామో ఎడిషన్ విడుదల..
టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో నెక్సాన్ కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించి…
'డార్క్ ప్యాటర్న్స్' వినియోగంపై 9 డిజిటల్ సంస్థలకు కేంద్రం జరిమానా..
వినియోగదారులను తెలియకుండానే తప్పుదోవ పట్టించి, వారి నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే 'డార్క్ ప్యాటర్న్స్'ను వినియోగిస్తున్నందుకు తొమ్మిది ప్ర…
ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్ రంగంలోకి ప్రవేశించిన మెటా..
టెక్ దిగ్గజం మెటా, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆటోమేటెడ్ కోడింగ్ టూల్స్ రేసులోకి అధికారికంగా ప్రవేశించింది. ఓపెన్‌ఏఐ, యాంత్రోపిక్ వంటి సంస…
స్కూటర్ ధరలను పెంచిన TVS...
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ స్కూటర్ మోడళ్ల ధరలను సవరించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ముడి పదార్థాల ధరలు,…
రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప ల…
ఎయిర్టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్కు గుడ్బై.. ఇక రూ.349 నుంచే అన్లిమిటెడ్ ప్లాన్లు..
ఎయిర్‌టెల్ తన అత్యంత చవక అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అయిన రూ.299 ప్యాక్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్‌ను కంపెన…
కొత్త స్కార్పియో-ఎన్ వచ్చేసింది.. ప్రారంభ ధర రూ.13.69 లక్షలు..
మహీంద్రా తన ప్రముఖ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్&…
మరో వివాదంలో ఎయిర్ ఇండియా .. మూర్ఛ వ్యాధి ఉందని దుబాయ్-ఢిల్లీ విమానం నుంచి టీనేజర్ను దించేసిన సిబ్బంది!
ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం నుంచి మూర్ఛ వ్…
నిర్మలా సీతారామన్ డీప్ఫేక్ వీడియో.. నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న వ్యాపారి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర ఆర్థి…
పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశముందన్న సానుకూల అంచనాలు పసిడి మార్కెట్‌పై ప్…
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో భారీ మార్పు.. ఎవరిపై ప్రభావం?
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రూ.2,000కు…
దుబాయ్లో భారత వ్యాపారవేత్త సతీశ్ సన్పాల్ ఆస్తులు ఫ్రీజ్!
దుబాయ్‌కు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త, నెట్‌ఫ్లిక్స్ 'దేశీ బ్లింగ్' రియాలిటీ షో స్టార్ సతీశ్ సన్‌పాల్‌కు గట్టి ఎదురు…
ఏంటీ ‘సముద్ర మంథన్’?.. రూ.84 వేల కోట్లతో కేంద్రం ఎందుకు చేపడుతోంది?
చమురు, సహజ వాయువు కోసం భారత్‌ సముద్రాల వైపు అడుగులు వేస్తోంది. విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంత…
3 నిమిషాల్లో బుకింగ్స్ ఖాళీ.. రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషల్ బైక్కు భారీ డిమాండ్..
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తీసుకొచ్చిన పరిమిత ఎడిషన్‌ ‘షాట్‌గన్‌ 650 ఎక్స్‌ రఫ్‌ క్రాఫ్ట్స్‌&rsq…
జులై జాక్పాట్.. రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు..
దేశీయ ఆటోమొబైల్‌ రంగం జులైలో మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల…
ఆర్థిక వ్యవస్థ జోరు.. 14 నెలల రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జులైలో భారీగా పెరిగాయి. గత…
హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరట.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర...
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలకు కేంద్రం ఊరటనిచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరను ప్రభుత్వ రంగ చమురు మార…
ఖర్చులను నియంత్రించేందుకు యూపీఐని పక్కనపెట్టిన ఢిల్లీ యువతి..
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (యూపీఐ) వాడకం సర్వసాధారణమైపోయింది. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతీచోటా ఫోన్‌తో స్క…
వర్క్ ఫ్రమ్ హోమ్తో ఖర్చులు తగ్గలేదు.. కేవలం రూపు మార్చుకున్నాయంతే!
కరోనా మహమ్మారి కారణంగా ఐదేళ్ల క్రితం మొదలైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం భారతీయ ఉద్యోగుల ఆర్థిక, వృత్తిపరమైన జీవితాల్లో సరికొత్త సమీకరణాలను సృ…
జీతంతో సరిపెట్టుకోవడం లేదు.. ఆదాయం కోసం భారత యువత కొత్త దారులు..
భారత యువత ఆదాయం సంపాదించే విధానంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. క్లియర్‌ట్యాక్స్‌ విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం.. 25 ఏళ్లలోపు…
యాపిల్కు మార్కెట్లో జోరు కొనసాగుతుందని అంచనా..
ఐఫోన్‌ సహా యాపిల్‌ ఉత్పత్తుల ధరలు పెరిగినా కంపెనీ జోరు కొనసాగుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బలమైన వినియోగదార…
‘కొనండి.. తర్వాత చెల్లించండి’: ఫ్లిప్కార్ట్ కొత్త సర్వీస్ వచ్చేసింది!
ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారత్‌లో ‘ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌’ సేవను ప్రారంభించింది.…
చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్.. ఒకే రోజు రూ.42 లక్షల కోట్లు పెరిగిన సంపద..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న‌టి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 15 శాతానికి ప…
సెన్సెక్స్ 274 పాయింట్లు జంప్.. 24,300 పైన ముగిసిన నిఫ్టీ..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంత…
భారత్లో 6 శాతం తగ్గిన బంగారం కొనుగోళ్లు.. కారణాలివే..
భారత్‌లో పెరిగిన ధరలు, దిగుమతి సుంకం పెంపు వంటి కారణాలతో పసిడి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం గిరాకీ…
ఇకపై పతంజలి ఇన్సూరెన్స్ పాలసీలు.. రూ.4,500 కోట్లతో కీలక కంపెనీ కొనుగోలు..
పతంజలి టూత్‌పేస్ట్, నెయ్యి, ఫేస్‌వాష్ వంటి ఉత్పత్తులను మీరు కొనే ఉంటారు. కానీ త్వరలోనే పతంజలి ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చ…
గ్రూప్ ఖర్చుల తలనొప్పికి పేటీఎం చెక్.. వచ్చేసింది 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్!
స్నేహితులతో కలిసి ట్రిప్‌కి వెళ్లినా, పార్టీ చేసుకున్నా.. చివర్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టారనే లెక్కలు తలనొప్పిగా మారతాయి. ఈ సమస్యకు పరిష్…
స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 889 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించడంతో సూచీలు…
బుర్జ్ ఖలీఫాకు ఆన్లైన్లో యూపీఐ ద్వారా టికెట్ల బుకింగ్..
భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించేందుకు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫే…
కేంద్రానికి ఎల్ఐసీ భారీ కానుక.. రూ.12,207 కోట్ల డివిడెండ్..
కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా డివిడెండ్లు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల…
చైనా చిప్ కంపెనీ సీఎక్స్ఎంటీ ఐపీఓలో అద్భుతం..
సంస్థ లాభాల బాట పట్టే వరకు తాను వేతనం తీసుకోబోనని శపథం చేసిన ఒక వ్యవస్థాపకుడికి స్టాక్ మార్కెట్ ఊహించని సంపదను తెచ్చిపెట్టింది. చైనాకు చెంద…
వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త ఎంటర్టైన్మెంట్ ప్యాక్.. రూ.200కే 20 ఓటీటీలు, 30జీబీ డేటా..
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి) తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చ…
మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీల రూపంలో బ్యాంకులకు భారీ ఆదాయం..
దేశంలోని బ్యాంకులు తమ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చాయి. అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Average Balance - MAB) నిర్వహించనందుకు గత నాలు…
టయోటా హైలక్స్కు కొత్త లుక్.. కొత్త వేరియంట్, అదిరే ఫీచర్లు..
ప్రీమియం లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌ల విభాగంలో టయోటా తన హైలక్స్‌ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చే…
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,160..
దేశీయ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు నేడ…
పుణేలో తొలి టెస్లా ఆథరైజ్డ్ బాడీ షాప్ మోడల్ ‘వై’ టెస్ట్ డ్రైవ్ల ప్రారంభం..
భారత్‌లో తన కార్యకలాపాలను టెస్లా మరింత విస్తరిస్తోంది. అమ్మకాల తర్వాత అందించే సేవలను బలోపేతం చేసే దిశగా మహారాష్ట్రలోని పుణేలో తొలి ఆథర…
చిన్నారుల కోసం టీవీఎస్ రేస్ బైక్.. 'అపాచీ ఆర్ఆర్ 200 మినీ' ఆవిష్కరణ..
రేసింగ్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రేసింగ్ కొత్తగా ‘అపాచీ ఆర్‌ఆర్ 200 మినీ’ని ఆవిష్కరించి…