Business
← Homeఒక్క ఈమెయిల్.. కునాల్ షాను వాట్సాప్ సీఈఓ చేసేసింది!
కొన్నిసార్లు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. భారత స్టార్టప్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కునాల్‌ షా విషయంలో క…
భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షే…
భారత్లో ధనికుల పిల్లలు చదివే టాప్ స్కూల్స్ ఇవే..!
రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారల పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? అనే ప్రశ్న చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. దేశంలో వేలాది పాఠశాలలు ఉ…
ట్రెంట్ నుంచి వైదొలగిన నోయెల్ టాటా....
టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ట్రెంట్ లిమిటెడ్‌లో ఒక శకం ముగిసింది. కంపెనీ చైర్మన్‌గా దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలం…
స్థిరంగా బంగారం ధరలు...
బంగారం కొనాలనుకుంటున్నారా? అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధ…
టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తం…
ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే!.
ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) ఫైల్ చేస్తున్న పన్ను చెల్లింపుదారులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (2025-26…
ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు..
ముంబైకి చెందిన ఓ స్టార్టప్ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. వయసు కేవలం అంకే మాత్రమేన…
యూపీఐ యూజర్లకు అలర్ట్.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు!..
డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత యూపీఐ చాలా మందికి రోజువారీ జీవితంలో భాగమైంది. డబ్బు పంపాలన్నా, బిల్లు చెల్లించాలన్నా యూపీఐనే ఎక్కువగా ఉప…
మళ్లీ పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్లో ఎంతంటే..!..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పుంజుకున్నాయి. అమెరికా, ఇర…
టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్.. జూలై 1 నుంచి ధరల పెంపు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ తన ప్రయాణికుల వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్న…
టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం..
దేశంలోని టెలివిజన్, రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలన…
స్టాక్ మార్కెట్లలో భారీ జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్ల జంప్..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం, ఇర…
ప్రపంచ తొలి ట్రిలియనీర్గా మస్క్.. ఆయన సంపద భారత జీడీపీలో నాలుగో వంతు!..
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో అరుదైన రికార్డు సృష్టించారు. 1 ట్రిలియన్‌ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన తొలి వ్యక్తి…
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం..
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పె…
ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్లో రెండు రోజుల సర్టిఫికెట్ ప్రోగ్రామ్..
హైదరాబాద్: ఎగుమతి రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహికులు, ఇప్పటికే వ్యాపారంలో ఉండి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారి కోసం ఫెడరేషన…
V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు..
దేశంలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకునేందుకు వీల…
రిటైర్మెంట్ ప్లానింగ్ను ఆలస్యం చేయడం అతిపెద్ద పొరపాటు..
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల నేపథ్యంలో చాలామందికి పదవీ విరమణ (రిటైర్మెంట్) అనంతరం ఆర్థిక భద్రత ఒక పెద్ద సవాలుగా మారుతోంది. రిటైర్…
చదువు కోసం భారత్కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్..
చదువు కోసం భారత్‌కు వచ్చిన ఓ అమెరికన్ యువకుడు, ఇక్కడే ఏకంగా రూ.190 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరుస్…
అప్పుల్లో మిలీనియల్స్ టాప్.. దూసుకొస్తున్న జెన్-జీ..
భారతదేశంలో రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు, సులభమైన ఈఎంఐలు, అప్పుల పట్ల మారుతున్న దృక్పథం ద…
బడ్జెట్ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్మీ ఫోన్..
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడేవారికి రియల్‌మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త సాంకే…
ఐటీఆర్ ఫైలింగ్: కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా!..
2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువు తేదీలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత…
విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు..
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంల…
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్బీఐ..
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబీ…
ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!
భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులు, వాటి ద్వారా వచ్చే లాభాలపై అన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగ…
ఇండిగో నష్టాలు రూ.2,537 కోట్లు...
విమానయాన సంస్థ ఇండిగో.. మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ మార్చి త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రూపాయి పతనం, విద…
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...
అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ మార్పిడి విలువల ప్రభావంతో పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల…
క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాము క్లౌడ్ కంప్యూటింగ్ మార్కె…
ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన సెమీకండక్టర్ దిగ్గజం మైక్రాన్
ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ, ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్&…
9 లక్షల మంది ఉద్యోగులకు జెడి.కామ్ భరోసా...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గ…
స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే!
భారత స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం గత కొన్నేళ్లుగా అద్భుతమైన రీతిలో పెరుగుతోంది. ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన షేర్ మ…
కొత్త బిల్డింగ్ కడుతున్నారా... 2026లో ఇదే కొత్త ఫ్లోరింగ్ ట్రెండ్!
రియల్ ఎస్టేట్ రంగంలో ఇంటి నిర్మాణ శైలి వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఫ్లోరింగ్ అంటే కేవలం సిరామిక్ లేదా విట్రిఫైడ్ టైల్స్ మాత్రమే గుర్తుకు వచ్…
జూన్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
కొత్త హ్యుందాయ్ కారు కొంటున్నారా? మీరు కొత్త హ్యుందాయ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా కంపెన…
బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బుధవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో…
మార్కెట్ రేసులో దూసుకుపోతున్న అదానీ పవర్!
భారత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌నకు చెందిన ‘అదానీ పవర్’ సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్&zwn…
ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్!
మీ చేతిలో ఐఫోన్ అన్‌లాక్ చేసి ఉండగా ఎవరైనా లాక్కొని పారిపోతే కేవలం కొన్ని సెకన్లలోనే మీ బ్యాంకింగ్ యాప్స్, పాస్‌వర్డ్‌లు ప్ర…
రూ.200 ధరతో జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల...
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వినోద ప్రియులను ఆకట్టుకునేందుకు ఓ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.200 ధరతో…
పెరిగిన ఇంధన ధరల భారం.. ఎయిరిండియా కీలక నిర్ణయం!
జులై, ఆగస్టు నెలల్లో ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించాలనుకునే వారికి కొన్ని రూట్లలో ఆప్షన్లు తగ్గనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను కు…
శాంసంగ్ ఉద్యోగులకు జాక్పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో నెలకొన్న అనూహ్యమైన వృద్ధ…
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొం…
స్థిరంగా బంగారం, వెండి ధరలు...
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు…
ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు...
భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చే…
ఇరాన్ పై మళ్లీ దాడులు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ఇవాళ్టి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్ల సెంట…
పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి..
నేడు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావ…
ధరలు పెంచుతున్న మారుతి... అన్ని మోడళ్లకు వర్తిస్తుంది!
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త ధరలు జూన్ నుంచి అమల్…
భారత్లో టాప్-10 బిలియనీర్లు వీరే!..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించినప్పటికీ భారతీయ బిలియనీర్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జా…
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి..
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శనివారం కూడా నేలచూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, యూఎస్ డెట్ సెక్యూరిటీల…
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చము…
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంటలపాటు నిలిచిపోనున్న సేవలు..
ఇటీవల పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (జీఐపీఎస్‌డ‌బ్ల్యూయూ) దేశవ్యాప్త నిరసనకు పిల…
క్రూడ్ దెబ్బ, రూపాయి పతనం: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ…