Political
← Home
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కా…
కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్...
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. మోపిదేవి మండలం కొక్కిలగడ్డ గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మ…
ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక...
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అత్యంత కీలక అంశంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం ప…
వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్కు లోకేశ్ పిలుపు...
గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని, ఫేక్ వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి-సంక్ష…
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన “కాపు నేస్తం..
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస…
ప్రపంచానికి యోగా ఓ వరం: హోం మంత్రి అనిత
ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అభివర్ణించారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్…
గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్డీ కావాలి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్‌డీ కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజకీయం పుట్టింది గుంటూరులో అంటారని, మరొక…
బాబా రామ్దేవ్తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం ...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి…
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యోగాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. యోగా తనక…
ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పా…
కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్..
తెలంగాణలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల కారణంగా సంభవిస్తున్న మరణాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది…
తెలంగాణపై ఫుల్ ఫోకస్.. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ... ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని…
జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన…
హైదరాబాద్లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ..
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల పసికందుతో సహా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆ…
హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్..
హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీడిమెట్ల ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున…
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార…
కోవర్ట్ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్..
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీ…
భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం..
నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతంలో ప్రేమించుకున్న ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ శి…
వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర..
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని రాష్ట్ర ఎక…
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలం నమోదు..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సి…
అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్కేర్లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత…
గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్..
ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధి…
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి చెల్లుబాటు అయ్యే వీసాలు,…
జరిగిన ప్రాంతాల్లో ఆ ఓట్లను తొలంగించారు: కేటీఆర్..
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao (కేటీఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్…
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరి…
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్…
హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్కు చుక్కలు చూపించిన బైకర్..
హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి, ఓ సామాన్య బైకర్ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోం…
కాంగ్రెస్లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆడియో క్లిప…
చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో తెలిసిందే. దానిని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ప్రమాదకరమైన మోసాలకు…
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్కు సీఎం చంద్రబాబు..
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్…
రాజన్న సిరిసిల్ల ఎస్పీపై బండి సంజయ్ ఫైర్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన "మన బడి – మన బాధ్యత" కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎస్పీ మహేశ్ బి…
శక్తి యాప్ తో మహిళలకు భద్రత, బాల్య వివాహాలపై అవగాహన..
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి, ఎస్పీ సార్ గారి ఆదేశాల మే…
కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో... ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శ…
రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్..
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం…
చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని సోదరుల’ మధ్య ఉన్న విభేదాలు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్…
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు రూ.50 వేల జరిమానా..
భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు 'హైడ్రా' కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.…
సూపర్-6 హామీల పేరుతో చంద్రబాబు ప్రజలను దగా చేశారు-సజ్జల.
ఎన్నికల సమయంలో "సూపర్-6" హామీలతో ప్రజలను ఆకర్షించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో…
తిరుపతి కూటమి సభపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS Sharmila తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ర…
ఈడీకి కేశినేని నాని లేఖ.. చిన్నిపై సంచలన ఆరోపణలు..
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌, మనీలాండర…
ఆడబిడ్డ నిధికి ఆర్థిక ఇబ్బందులున్నాయి: సీఎం చంద్రబాబు..
ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు…
పరశురాముడిలా టీడీపీకి జగన్ రాజకీయ సమాధి చేస్తారు: కొడాలి నాని..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అధికార టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2029 ఎన్నికల్లో ప్రజలే పరశురాముడి గొడ్…
ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్..
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్&z…
క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవం..
మేడ్చల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మాజీ మంత్రి మల్లారెడ్డి సరికొత్త అడుగులు వేశారు. స్థానిక విద్యార్థులకు కార్…
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్..
రాయలసీమను 'రాయల్ సీమ'గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును చేపట్టబోతున…
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించి…
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద…
పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు..
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పం…
తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో అక్కడక్కడా ఎండ తీవ్రత కనిపిస్తున్న…
మీనాక్షిపై క్రిిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ…
డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి..
ఏపీలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తే, సదరు ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను తప్పనిసరిగా పరిశీలించాలని డిప్యూటీ స్పీక…