World
← Home
ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం...
ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీని ఇరాన్‌ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు…
ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్
ఇటలీ పర్యటనలో ఉన్న కొందరు భారతీయ మహిళలు తమ దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక రెస్టారెంట్ వెయిటర్‌ను ధైర్యంగా నిలదీశారు. స్థానిక పోలీసుల…
ట్యాంజెడ్కో కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక అధికారిక కార్యక్రమాన్ని తనదైన శైలిలో ఎంతో ఉత్సాహంగా, చిరస్మరణీయంగా మార్చారు. బుధవారం చెన్నైలో నిర్వహించిన కార…
ఘోర ప్రమాదం... అమ్మోనియా వాయువు లీకై ఏడుగురి మృతి...
తమిళనాడులో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో…
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఒక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న జితేంద్ర ఘసి…
8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్కు ప్రయాణం...
భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్ర…
కోల్కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ...
పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి వైఫల్యాలనైనా విజయాలుగా మార్చుకోవచ్చని నిరూపించాడు మీరట్‌కు చెందిన యువకుడు సంకేత్ కుమార్. జేఈఈ అడ్వాన్స్&zwnj…
ట్రంప్తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మిత్రురాలి నుంచే ఊహించని రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత సన్…
మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం.. సీఎం విజయ్ ..
కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వివాదం.. 'మేకెదాటు డ్యామ్' ప్రతిపాదనతో మరోసారి తీవ్రర…
‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్ గాంధీకి మోదీ శుభాకాంక్షలు..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాది…
అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్!
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ అమర జవాను కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణించిన బాధ నుంచి తేరుకోకముందే, ప్రభుత్వ పరిహారం విషయంలో కుట…
కశ్మీర్ అంశంపై పాక్కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్..
ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధి…
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ..
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇ…
అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ..
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం అమ…
'ప్రియ మిత్ర నరేంద్ర, ఫ్రాన్స్-భారత్ దోస్తీ అమర్ రహే' అంటూ స్నేహాన్ని చాటిన మాక్రాన్.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ఒక ప్రత్యేకమైన, చారిత్రాత్మక ముగింపు లభించింది. దౌత్య సంప్రదాయాలకు భిన్నంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్…
కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!..
కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. జూన్ 18న జరిగిన శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల్లో ప్రతిపక్ష బ…
కాంగ్రెస్లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ..
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) కాంగ్రెస్‌లో విలీనం కానుందన్న ఊహాగానాలను ఆ పార్టీ వర్కింగ్…
ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్..
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మండీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ విద్యాలయంలో పునర్జన్మ, జ్యోతిష్యం వంటి అంశాలపై సదస్సు నిర్వహించడంపై దేశవ్…
భారత సైన్యానికి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
భారత సైన్యానికి కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్…
అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!..
ఉన్నత విద్యార్హతలతో పాటు భారీ వార్షిక వేతనం పొందుతున్న ఓ యువకుడు, తన జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో విధించిన కఠినమైన నిబంధనలు ప్రస్తుతం సామా…
యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్..
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇజ్రా…
భారత్ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!
రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసే సామర్థ్యాన్న…
డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్..
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన స్టైల్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్త…
భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు..
భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు రావడం, కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకపోవడం వైవాహిక జీవితంలో సహజమని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం క…
భారత నౌకలపై దాడి.. ఖండించిన ట్రంప్..
హోర్ముజ్ జలసంధి సమీపంలో భారత సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై జరిగిన డ్రోన్ దాడి ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తీవ్రంగా ఖండి…
కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం..
అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్&…
అదరగొట్టిన స్పేస్ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏరోస్పేస్ సంస్థ స్పేస్‌ఎక్స్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో…
మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..!..
ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. ‘ఎంటీ ల…
యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష..
లండన్‌లో ఓ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం, చిత్రహింసలకు గురిచేసిన దారుణమైన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి స్థానిక కోర్టు 34 ఏళ…
మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్!..
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే…
లోక్సభ లిస్టులో ఉంది.. పంచాయతీ లిస్టులో లేదు.. స్మృతి ఇరానీ ఓటుపై గందరగోళం..
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఆమె పేరు పంచాయతీ ఓటర్ల…
బెంగాల్కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన..
పశ్చిమ బెంగాల్‌లో పారిశ్రామిక పెట్టుబడులను తిరిగి పట్టాలెక్కించే పెట్టే దిశగా నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. సుమ…
కాంగ్రెస్కు షాక్.. మీనాక్షి నటరాజన్ అంశంలో జోక్యానికి సుప్రీం నో..
మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌…
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ!
రైలు టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో ప్రయాణికులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే తెరపడనుంది. వెబ్‌సైట్ స్లోగా లోడ్ అవ్వడ…
బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్ అతివాదుల ఒత్తిడే కారణమా?
బంగ్లాదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ పనులను అక్కడి అధికారులు నిలిపివేశారు. గైబాంధా జిల్లాలోని పలాష్&zw…
‘రష్యా చమురు కొనమన్నది అమెరికాయే’.. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఘాటుగా స్పందించారు. ఉక…
భారత నావికుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన..
సముద్ర వాణిజ్య మార్గాల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి…
ఏడాది క్రితం విమాన ప్రమాదం జరిగిన క్యాంపస్ పునర్నిర్మాణానికి గుజరాత్ సర్కార్ శ్రీకారం..
గుజరాత్‌లో ఏడాది క్రితం ఎయిర్ ఇండియా విమానం కూలి 260 మంది మృతికి కారణమైన ఘోర దుర్ఘటన జరిగిన క్యాంపస్ రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్…
శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన.. అలాంటిదేమీ లేదన్న ఇరాన్..
అమెరికా, ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల్లో పురోగతి లభించిందని, కీలక…
ఇరాన్పై దాడుల నిలిపివేత.. శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్..
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప…
నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం..
గల్ఫ్ ఆఫ్ ఒమన్, దాని పరిసర జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కో…
కాంగ్రెస్లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ..
తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కాంగ్రెస్‌లో విలీనం కానుందన్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. అలాంటి చర్చలు ఎక్క…
నిరుద్యోగం, పేపర్ లీక్లపై కాంగ్రెస్ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు..
నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లు, ధరల పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నెలాఖరు ను…
నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్!..
నార్వేలో నివసిస్తున్న ఒక భారతీయ ఉద్యోగికి తన వృత్తిపరమైన జీవితంలో ఎదురైన వింత అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. వారాంతం…
మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు: శత్రుఘ్న సిన్హా..
తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ తిరుగుబా…
అభిషేక్ కావాలా.. లేక మేమా?.. మమతా బెనర్జీకి ఎంపీ కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!..
తృణమూల్‌ కాంగ్రెస్‌లో విభేదాలు మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై టీఎంస…
అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి..
ఒమన్‌ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెల్లడిం…
టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్బై..
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరై…
స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మారనున్న 4400 మంది ఉద్యోగులు!..
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) రాబోతోంది. ఈ ఐపీఓ విజయవంతమైతే, ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది…
అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్..
దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 950 కోట్లు) భారీ బ్యాంకు మోసానికి పాల్పడిన ఆరోపణలపై భారత సంతతికి చెందిన ఫైనాన్షియర్ మహేందర్ మఖిజానీని…